వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలం ఇబ్రహీంపూర్లోని గణేశ్ మండపం వద్ద గురువారం రాత్రి కమిటీ సభ్యులు, గ్రామస్థులు గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి పాటలకు కోలాట నృత్యాలు చేయడంతో గ్రామంలో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా గ్రామం మొత్తం భక్తి పాటలతో మార్మోగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు, ఇతర అతిథులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

