వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ పరిధిలో లో వోల్టేజ్ సమస్యలు ఉంటే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి తెలపాలని చైర్పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే పరిశీలించి, అవసరమైన చోట్ల కొత్త DTRలు (ట్రాన్స్ఫార్మర్లు) ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని తెలిపారు.
Comments
Loading comments...

