వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 13న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 115 మంది కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంగీత నాటక అకాడమీ 2024, 2025 ఫెలోషిప్లు, పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళల్లో విశిష్ట సేవలకు ఈ అవార్డులు అందించనున్నారు.
2024, 2025 సంవత్సరాలకు ఏడుగురిని అకాడమీ ఫెలోషిప్కు ఎంపిక చేశారు.
Comments
Loading comments...

