వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు అనంతపురానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జంతలూరులో జరగనున్న ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని పోలీసులు జిల్లా వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...