Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘురామకృష్ణంరాజును బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

మహేష్ కుమార్ Jul 01, 2026 1:50 AM పశ్చిమగోదావరి 3 viewsabout 1 hour ago
రఘురామకృష్ణంరాజును బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు - Udayam Digital
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును బెదిరించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జడ శ్రవణ్ కుమార్‌పై కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తోట ఫణిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజాప్రతినిధిని బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా చేసిన వ్యాఖ్యలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...