వార్తలకు తిరిగి వెళ్లండి
కొడాలి నానిపై చర్యలకు హైకోర్టు బ్రేక్

గతంలో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో, కలెక్టర్ ప్రొసీడింగ్స్ను హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.
మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత చార్జ్షీట్ దాఖలు చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.
Comments
Loading comments...