వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో, కలెక్టర్ ప్రొసీడింగ్స్ను హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.
మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత చార్జ్షీట్ దాఖలు చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.
Comments
Loading comments...

