Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సముద్ర ప్రదక్షిణ’ బృందానికి రాష్ట్రపతి అభినందనలు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 5:05 PM ఆల్ ఇండియా జాతీయ
‘సముద్ర ప్రదక్షిణ’ బృందానికి రాష్ట్రపతి అభినందనలు - Udayam Digital
ఐఏఎస్‌వీ త్రివేణి నౌకలో 25,000 నాటికల్ మైళ్ల ‘సముద్ర ప్రదక్షిణ’ యాత్రను పూర్తి చేసిన త్రివిధ దళాల మహిళా బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. బృంద సభ్యులు ఆమెను కలిశారు. మహిళా బృందం సాధించిన ఈ విజయం యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. వారి సాహసాన్ని ప్రశంసించారు.

Comments

G
Loading comments...