వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది.
త్వరలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఆశావహులు దృష్టి సారిస్తున్నారు. డిగ్రీ కళాశాలలు, ఐటీ సంస్థలు, ఉద్యోగ సంఘాల ద్వారా పట్టభద్రుల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Loading comments...
