Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠా

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:59 AM వరంగల్General
ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠా - Udayam
ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపురం పరిసరాలకు చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను కత్తితో బెదిరించి వీడియోలు తీసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఈ ఘటనలకు పాల్పడేవారని ఏసీపీ వెంకటేశ్‌ వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురిపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...