వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం సోమవారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. దీంతో సిర్పూర్ (యు) మండలంలో ఏఎస్ఐ గంగారం ఆధ్వర్యంలో పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో గేడం శంబు, ఆత్రం సుధాకర్, కనక జూగాది రావు, అనిల్, దత్తు ఉన్నారు.
Comments
Loading comments...

