వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పర్దిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.
సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తెలుగు శివకుమార్, ఉప సర్పంచ్ నీరటి నరసింహ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

