Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై పారుతున్న మురికి నీరు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 10:07 AM నిర్మల్General
ప్రధాన రహదారిపై పారుతున్న మురికి నీరు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవారపేట్ పింజారి గుట్ట ప్రాంతాలలో మురికినీరు రోడ్లపై పారుతుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు నెలలుగా ఎక్కువ ప్రాంతం నుండి మురికినీరు ప్రధాన రోడ్డుపైకి వచ్చేసి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఓవైపు మురికి కాలువల నిర్మాణం లేకపోగా మరోవైపు ఉన్న అందులో మురికి చెత్తాచెదారం నిండి ఉండడంతో మీరు సరిగా పారడం లేదన్నారు

Comments

G
Loading comments...