వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఛార్జీలను 50 శాతం తగ్గించి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంబీ బాలకృష్ణ కోరారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం, రైతులకు ఎరువు లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

