Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బిజెపి శంఖారావం

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 1:11 PM కరీంనగర్General
ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బిజెపి శంఖారావం - Udayam
విద్యార్థి, నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు స్పష్టం చేశారు. కళాశాలల ర్యాలీల ద్వారా 5 లక్షల సంతకాలు సేకరించామని త్వరలో ఇందిరా పార్క్ వద్ద లక్ష మందితో ధర్నా చేపడతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 'అసెంబ్లీ ముట్టడి'కి దిగుతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...