Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్కూళ్లలో బిర్యానీ ఇవ్వండి: బీఆర్ఎస్ నేత

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 4:21 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ స్కూళ్లలో బిర్యానీ ఇవ్వండి: బీఆర్ఎస్ నేత - Udayam
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ అందించాలనే అంశాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయ్ పరిశీలిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని, మన రాష్ట్రం ముందుగా అందిస్తే మన రాష్ట్ర గొప్పతనం పెరుగుతుందని ప్రకటనలో సూచించారు.

Comments

G
Loading comments...