Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
H M G H Q Sep 11, 2026 3:27 PM కర్నూలుGeneral
ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ఉద్యోగుల ధర్నా - Udayam
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసి ప్రజల ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ పత్తికొండ ఎస్‌బీఐ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, సీపీఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి హాజరయ్యారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలు నిలిపి, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...