వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బుధవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
'రెండేళ్ల నమ్మకం-సంక్షేమం, అభివృద్ధి' ఇంటింటి ప్రచారంపై పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో గురజాల, పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి మండలాల కన్వీనర్లు, ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమాయత్త సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

