వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులకు ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
“నో స్కూల్ లెఫ్ట్–నో చైల్డ్ లెఫ్ట్” లక్ష్యంతో ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపాలను గుర్తించనున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, తదుపరి వైద్య సేవలు, ఫాలోఅప్ చేయాలన్నారు.
Comments
Loading comments...

