Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూమిని రక్షించాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:20 PM వికారాబాద్General
ప్రభుత్వ భూమిని రక్షించాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి - Udayam
​వికారాబాద్‌లోని పులుమద్దిలో ప్రభుత్వ గుట్టపై క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం ముందు సర్వే నం.150/2/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా చెట్లను తొలగించి, మట్టిని తవ్వి ఆక్రమణకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను అడ్డుకొని ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరారు.

Comments

G
Loading comments...