వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శనివారం బూట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

