వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిభ ప్రైవేట్ హై స్కూల్ కరస్పాండెంట్ సుంకం హరీష్ 30 కుర్చీలను విరాళంగా అందజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు కూర్చునేందుకు ఈ కుర్చీలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం 30 కుర్చీలను విరాళంగా అందించిన సుంకం హరీష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

