వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.
Comments
Loading comments...

