Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూల్లో ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 10:48 AM రంగారెడ్డిGeneral
షాద్‌నగర్‌లోని ఇండియన్ హైట్స్ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. నాలుగో తరగతి విద్యార్థిని వర్ణిక పాఠశాల సమయంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు, పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments

G
Loading comments...