Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 6:22 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం పట్టణంలో ఎంఈఓ గంగప్పకు వినతి పత్రం అందించిన పి డి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీ ఎస్ యు విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...