వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో పలువురికి శిక్షలు ఖరారైనా నేరాలు పూర్తిగా తగ్గడం లేదని అధికారులు తెలిపారు.
బాధితులకు భరోసా కేంద్రం ద్వారా కౌన్సెలింగ్, న్యాయసహాయం, పరిహారం అందిస్తున్నారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
