వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం పోత్కపల్లిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వెటర్నరీ ఆసుపత్రి పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఏఈ కోరారు.
Comments
Loading comments...

