వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం సబ్స్టేషన్ ఫీడర్ పరిధిలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.
కొయ్యలగూడెం, బోడిగూడెం సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ సర్వీసులకు ఉదయం 5 గంటల నుంచి త్రీ-ఫేజ్ సరఫరా అందిస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

