వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖకు చెందిన జ్యోతి అనే యువతీ తన బంధువులు ఇంటికి బ్యాగ్ పట్టుకొని ఆటోలో ప్రయాణిస్తూ జగదాంబ జంక్షన్ వద్ద దిగి, వేరే ఆటో ఎక్కే సమయానికి తన బ్యాగ్ లేదని గుర్తించి. మహారాణి పేట పోలీస్ స్టేషన్ వెళ్లి, ఒక తులం బంగారం మరియు బట్టలు కలిగి బ్యాగ్ ఆటో మరిచిపోయిందని పిర్యాదు చేసింది.
వెంటనే పిర్యాదు చేయగా, మహారాణిపేట పోలీసులు సీసీ కెమెరాలు సహాయంతో 30 నిమిషాలలో బ్యాగ్ ను పట్టుకొని ఆ యువతికి అందజేశారు.
Comments
Loading comments...

