వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ప్రస్తుత పోటీ యుగంలో పోటీతత్వంతో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షుడు పి. రాఘవేంద్రబాబు సూచించారు. మాక్లూర్ మండలం ధర్మోరా మండల పరిషత్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
పాఠశాలకు ప్రొజెక్టర్ను కూడా అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావంతో పట్టుదలగా చదివి రాణించాలని రాఘవేంద్రబాబు కోరారు.
Comments
Loading comments...

