Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతిరెడ్డిపల్లిలో 'భూభారతి' పైలట్ ప్రాజెక్ట్: అవగాహన సదస్సు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 4:29 PM వికారాబాద్General
పోతిరెడ్డిపల్లిలో 'భూభారతి' పైలట్ ప్రాజెక్ట్: అవగాహన సదస్సు - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్‌కు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి చొరవతో దోమ మండలం పోతిరెడ్డిపల్లి ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌తో కలిసి ఆర్డీవో, ఏడీ (ల్యాండ్ సర్వే), తహసీల్దార్, ఎస్సై తదితర అధికారులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...