Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పరిశీలించిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 7:28 PM విజయనగరంGeneral
పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పరిశీలించిన MPDO - Udayam
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లను బుధవారం MPDO రమణమూర్తి సందర్శించారు. ఈ మండలంలోని 36 గ్రామ పంచాయతీలకు 333 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. బుడతనాపల్లి, చినమానాపురం, లక్కీడాం, గొడియాడ, కీర్తుబర్తి గంట్యాడ, కొటారుబిల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టాయిలెట్లు, టేబుల్స్‌, లైటింగ్‌, తాగునీరు వంటి కనీస సదుపాయాలను ఆయన పరిశీలించారు.

Comments

G
Loading comments...