వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలంలో 29 పంచాయతీలకు చెందిన పోలింగ్ స్టేషన్లు యొక్క వివరాలను ఎంపీడీవో బివిజె పాత్రో ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాచిపెంట ఎంపీడీవో కార్యాలయం నోటీసు బోర్డులో ప్రచురణ చేశారు.
మండలంలో 29 పంచాయతీలలో 254 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ గుర్తించమన్నారు. డిప్యూటీ ఎంపిడిఓ మల్లేశ్వరరావు ఉన్నారు.
Comments
Loading comments...

