వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ లో భాగంగా సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీలలో పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓ లు అందుబాటు లో ఉంటారని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత ఫారాలు సమర్పించుకోవాని కోరారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువ పత్రాల తో హీయారింగ్ కు హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

