వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా? అని అంబటి ప్రశ్నించారు.
పోస్టులు పెడితే కేసులు పెడతారా అని నిలదీశారు. ‘గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అన్నారు. అధికారం కూటమికి పరిమితం కాదు. వ్యంగ్య చిత్రాలతో NTRని అవహేళన చేస్తే కేసులు పెట్టలేదే’ అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

