వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, ఆన్ సైట్ ఎఫ్ఎఆర్లను పరిశీలించారు.
కేసుల దర్యాప్తులో ఈ-సాక్ష్య యాప్ వినియోగంపై అవ గాహన కల్పించారు. పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి విధులు, బాధ్యతలపై సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. ఆయన వెంట ఎస్సై గణేశ్ ఉన్నారు.
Comments
Loading comments...

