Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి పరీక్షలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 8:01 PM విజయనగరంGeneral
పోలీస్ శాఖ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి పరీక్షలు - Udayam
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఏనుబరువులో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వైద్య శిబిరాన్ని బొబ్బిలి DSP ఆర్‌.గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందించాలని SP ఆదేశించడంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...