వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం వినాయక చవితి సందర్భంగా పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించబోయే గ్రీవెన్స్ (ప్రజాసమస్యలు పరిష్కార వేదిక) రద్దు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ప్రజలు అందరూ గమనించి కార్యాలయానికి రావద్దని సూచించారు.
ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్, ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కూడా రద్దు చేసిన సంగతి విధితమే.
Comments
Loading comments...

