Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్ల ప్రకటన నేడే

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:18 PM జాతీయంక్రీడలు
భారత జట్ల ప్రకటన నేడే - Udayam
వెస్టిండీస్‌తో సిరీస్‌కు సంబంధించిన వన్డే, టీ20 భారత జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించనుంది. ఆసియా క్రీడలు, విండీస్ సిరీస్ ఒకే సమయంలో జరగనుండటం సెలక్టర్లకు సవాలుగా మారింది. కొన్ని కీలక టోర్నీల షెడ్యూల్ కారణంగా జట్టులోకి కొందరు కొత్త ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Comments

G
Loading comments...