Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాలలో పత్ర ద్రవణం స్ప్రేయింగ్ చేయించిన DPM

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 11:06 AM విజయనగరంGeneral
పోలాలలో పత్ర ద్రవణం స్ప్రేయింగ్ చేయించిన DPM - Udayam
మెరకముడిదాం మండలం గరుగుబిల్లి యూనిట్‌ యాడికలో DPM విజయ్ కుమార్ వరిలో తెగుళ్లు, పురుగులను అరికట్టడానికి శుక్రవారం స్ప్రేయింగ్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పురుగుల నివారణ, గ్రోతింగ్‌ కోసం పుల్లటి మజ్జిగ, పలుపత్ర ద్రావణం, క్వాలిటీ ద్రవజీవామృతాన్ని డ్రోన్‌తో 15 ఎకరాల్లో స్పియింగ్‌ చేయించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఖర్చుల భారం తగ్గుతుందని సూచించారు.

Comments

G
Loading comments...