వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను ఎస్సై లోకేశ్వరరావు గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు.
బాధితుడు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ దక్కడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

