వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్లోని వెంకటాపురం పోచమ్మ దేవాలయంలో సోమవారం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
పోతురాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకన్నారు.
Comments
Loading comments...

