వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో APUWJ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షుడు జిలాని, అధ్యక్షుడు షరీఫ్ మాట్లాడుతూ.. సమరయోధుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చినా జర్నలిస్టులకు దాని ఫలాలు అందడం లేదన్నారు.
విలేకరుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, తమ హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

