వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు–రేపల్లె ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. లోతైన గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
నిత్యం వాహన రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

