వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు, ఇంటూరు చెరుకుపల్లి ప్రధాన రహదారిపై గత రాత్రి కురిసిన ఈదురుగాలుల వర్షానికి రోడ్డు పక్కనున్న చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

