Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి: OYO హోటళ్లపై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:07 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కూకట్‌పల్లి అల్లూరి ట్రేడ్‌ కాంప్లెక్స్‌లోని రెండు హోటళ్లలో ఆగస్టు 18న పోలీసులు తనిఖీలు చేపట్టారు. 12 మందిని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 7 స్మార్ట్‌ఫోన్లు, 6 కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హోటల్‌ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు మరియు పోలీసులకు

Comments

G
Loading comments...