వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరు మండలం అప్పనపల్లి, లాలేపల్లి గ్రామాల్లో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన సమావేశాలు నిర్వహించారు.
గ్రామస్థుల సమస్యలు తెలుసుకుని, దొంగతనాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, శారీరక దాడులు, భూ వివాదాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

