వార్తలకు తిరిగి వెళ్లండి
పోలవరం పనులను వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సివిల్ పనులు 89 శాతం పూర్తయ్యాయని అధికారులు సమీక్షలో తెలిపారు.
మిగిలిన పనులతో పాటు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం త్వరితగతిన అందించాలన్నారు. ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జి, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...