వార్తలకు తిరిగి వెళ్లండి

మానాల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
పనులు నెమ్మదిగా సాగుతున్నందుకు అధికారులతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవనం పూర్తయితే వేములవాడలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పాఠశాలను ఇక్కడికి తరలిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

