వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్తో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. ఈ ఘటన మక్కవ మండలంలో జరిగింది. నంద-లొద్ద గ్రామాల సమీపంలో రోడ్డు పనుల పరికరాలు తరలించేందుకు గుర్లకు చెందిన ఎం.ఆనంద్ (46), మరో ఇద్దరు కార్మికులు ఈశ్వరరావు, వెంకటరావు వెళ్లారు.
అక్కడ క్రేన్ సాయంతో పరికరాలు ఎత్తుతుండగా విద్యుత్ తీగలు క్రేన్ కు తగిలాయి. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Loading comments...

