వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటివరకు కొత్త యూనిఫాంలు అందించకపోవడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి కార్యదర్శి అక్రమ్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. పంద్రాగస్టు సందర్భంగా కూడా విద్యార్థులు పాత దుస్తులతోనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే నాణ్యమైన యూనిఫాంలు అందించాలని, నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

